Latest News

  

Telangana Group 2 Notification 2015

loading...


హైదరాబాద్‌: తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొలువుల మేళా మొదలైంది. 439 గ్రూప్‌-2 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 ఉద్యోగాలకు ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. మున్సిపల్ కమిషనర్, సబ్‌ రిజిస్ట్రార్, ఏసీటీవో, ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. రేపటి నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా రేపు మరికొన్ని నోటిఫికేషన్లను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేయనుంది.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism Copyright © 2014

Powered by Blogger.