Latest News

  

పరమశివుడు పార్వతీదేవికి స్వయంగా బోధించిన మంత్రం......!!

loading...
ఒకనాడు పార్వతీదేవి తపస్సులో ఉన్న తనభర్త శివునితో లోకంలో ప్రజలు కష్టాలనుంచి గట్టెక్కాలంటే ఏమంత్రం జపించాలి అని అడిగిందట అప్పుడు శివుడు లోకంలో కెల్లా గొప్పమంత్రం ఎప్పుడూ నేను జపించే మంత్రం శ్రీరామమంత్రం ఈమంత్రాన్ని ఒక్కసారి అంటే వేరే మంత్రాలు వేయిసార్లు జపించిన ఫలితం వస్తుందని ప్రజల కష్టాలు తొలుగుతాయని పార్వతీ దేవికి ఈమంత్రం భోద చేసాడట..

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే |

రామశబ్ధం యొక్క మహాత్యం ఆ రాముని నామాన్ని ఒక్కసారి గట్టిగ స్మరిస్తే చాలు, వెయ్యి నామాలతో వేయి సార్లు ధ్యానించినట్లు అవుతుందని ఆర్యోక్తి.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism Copyright © 2014

Powered by Blogger.